Header Banner

కేంద్రం కొత్త ధరల ప్రకటన! ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి ... గృహ వినియోగ భారం!

  Mon Apr 07, 2025 18:00        Politics

అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా వంటగ్యాస్ ధరలపై భారీ భారం మోపింది. ఇప్పటివరకు స్థిరంగా ఉన్న 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 50 పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా పెంపుతో సాధారణ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ ధర రూ. 803 నుంచి రూ. 853కి చేరింది. ఇదే సమయంలో, ఉజ్వల పథకానికి చెందిన లబ్ధిదారులకూ ఈ పెంపు వర్తించనుంది. దీంతో వారికీ గ్యాస్ ధర రూ. 500 నుంచి రూ. 550కి పెరుగుతుంది. ఈ పెంపు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి రానుంది. ఇకపై ప్రతి 15 రోజులకోసారి లేదా నెలకోసారి గ్యాస్ ధరలు సమీక్షించి మార్పులు చేసే అవకాశముందని కేంద్రం తెలిపింది.

 

ఇక గ్యాస్ ధరల పెంపుతో పాటు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 2 చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచినట్లు ప్రకటించింది. అయితే ఈ burden వినియోగదారులపై పడకూడదనే ఉద్దేశంతో ఆయిల్ కంపెనీలే దీనిని భరించనున్నట్లు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు 2021 స్థాయికి పడిపోయినప్పటికీ, దేశీయంగా చమురు ఉత్పత్తుల ధరలను తగ్గించకుండా ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం పై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో రాఖీ, మహిళా దినోత్సవాల సందర్భాల్లో రూ. 300 వరకు తగ్గించిన గ్యాస్ ధరలను మళ్లీ పెంచిన కేంద్ర నిర్ణయంపై విపక్షాలు మరియు ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఇటీవల ఫామ్ లో లేని యశస్వి జైస్వాల్.. 20 ఓవర్లలో 4 వికెట్లకు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

 

చేసే సేవకు గుర్తింపు రావాల్సిన వయసులో.. డిప్యూటీ కలెక్టర్‌ మృతి దిగ్భ్రాంతికరం! మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి!

 

అన్నమయ్య జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం! డిప్యూటీ కలెక్టర్ మృతి! చంద్రబాబు సంతాపం!

 

జగన్‌కు ఊహించని షాక్‌! కీలక సీనియర్ నేత పార్టీకి గుడ్ బై.. రాజీనామా లేఖతో సంచలనం!

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్! కీలక నేత సోదరుడు అరెస్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో పట్టివేత!

 

అమెరికాలో 10 తెలుగు విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం! ఇద్దరు విద్యార్థులకు గాయాలుఐసీయూలో చికిత్స..

 

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!

 

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీలోని సర్కారు బడుల్లో కోడింగ్‌ పాఠాలు.! ఈ మూడు జిల్లాల్లో 248 మందికిపైగా..

 

మహిళల ఖాతాల్లో నెలకు ₹2,500 ! అది చేస్తేనే డబ్బు వస్తుందట! నిజమేనా ఇది?

 

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. e-KYC ప్రక్రియకు గడువు పొడిగింపు - ఇది చేసిన వారికే.! కేంద్రం కీలక నిర్ణయం..

 

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #GasPriceHike #LPGPrice #PetrolDieselHike #ExciseDuty #PriceShock #FuelPriceHike